Home » robbery attempt
నగల షాపులో చోరీకి వచ్చిన దొంగలు షాపులో ఉన్న కృష్ణుడు విగ్రహం చూసి ‘సారీ’ కృష్ణుడు ముందే నగలు చోరీ చేయలేకపోయాంఅని చీటీ రాసిపెట్టి పోయారు. 15 అడుగుల సొరంగం తవ్వి మరీ చోరీకి వచ్చిన దొంగలు కృష్ణుడు విగ్రహంచూసి చోరీ చేయకుండానే వెనుతిగిరిపోయారు.
ఝార్ఖండ్ లోని ధన్బాగ్లో పట్టపగలు పోలీసులు ఓ దొంగను కాల్చి చంపారు. ధన్బాగ్లోని ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసులోకి ఆరుగురు దొంగలు దోపిడీకి యత్నించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దొంగలపై కాల్పులు జరిపారు. ఈ క�
ఏటీఎం సెంటర్ లో డబ్బులు దొంగిలిద్దామని వచ్చిన ఓ దొంగ..అందులో ఇరుక్కపోయాడు. చివరకు ఏం జరిగిందో తెలిసిందేగా.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. నిన్న(మార్చి 26,2021) రాత్రి గుడి మూసిన తర్వాత లోనికి వెళ్లిన దొంగ హుండీల్లో చోరీకి యత్నించాడు. రెండు హుండీలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ,
కదులుతున్న రైల్లో 23ఏళ్ల విద్యార్థిపై దాడి చేసి చంపేశారు దుండగులు. కొంతమంది దొంగలు రైల్లోకి చొరబడి విద్యార్థి దగ్గర ఉన్న రెండు ఫోన్లను లాగేసుకున్నారు.