Home » Rohini court
ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం చిన్నపాటి పేలుడు జరిగింది.. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పులు ఘటనపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
జితేందర్ గోగిని చంపడానికి టిల్లు గ్యాంగ్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. 2015లోనే టిల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
కోర్టులో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. రోహిణి కోర్టు ఆవరణలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్యాంగ్స్టర్ జితేందర్ మన్ గోగిని దుండగులు కాల్చి చంపారు.