Home » Rohit Sharma
వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, చివర్లో దినేశ్ కార్తీక్ దంచికొట్టాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది.
భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ట్రినిడాడ్లోని తరౌబా బ్రియాన్ లారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (�
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్లో సాధన చేస్తూ బిజీబిజీగా కనపడ్డాడు. భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ ఆడలేదన్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్కు కెప్టెన్గా శిఖర్ ధావన్ �
ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ నెగ్గిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించగా.. టీమిండియా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది.
తొలి వన్డేలో భారీ విజయాన్ని సాధించిన టీమిండియా.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించి సిరీస్ను కైవసం చేసుకొనేందుకు పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా లార్డ్స్లో రెండో వన్డే మరికొద్ది సేపట్లో ప
ఇంగ్లండ్పై తొలి వన్డే గెలిచిన అనంతరం తమకు టాస్ గెలుచుకోవడం కలిసొచ్చిందని.. బౌలింగ్ తీసుకుని కరెక్ట్ గా ఎదుర్కోగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టడంతో కెన్నింగ్టన్ ఓవల్లో..
టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డేలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న 3వ బౌలర్ గా, భారత్ తరఫున తొలి బౌలర్ గా నిలిచాడు.
ఇంగ్లండ్ తో తొలి వన్డేలో భారత్ అదరగొట్టింది. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో.. సమష్టిగా రాణించి సూపర్ విక్టరీ కొట్టింది.
కొంతకాలంగా అభిమానులను నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో సత్తా చూపిస్తాడనుకుంటే పేలవంగా ముగించాడు. టీమ్ ప్లేయర్లతో పాటు అభిమానులను నిరాశపరిచాడు.
ఇంగ్లండ్ తో నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీ బాదినా భారత్ కు పరాజయం తప్పలేదు.