Home » Rohit Sharma
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 ఫైట్.. ఫైనల్ కు చేరింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు అంతా రెడీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తుది పోరులో తలపడనున్నాయి.
నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. భారీ స్కోర్ చేసినా భారత్ కు విజయం మాత్రం దక్కలేదు.
ఆసియాకప్ టీమిండియా చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆటతీరుతో మేము సంతోషంగా ఉన్నాము. కానీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లతో పాటు టీ20 వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ తెలిపాడు.
అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగు స్టాండ్ బై ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అలాగే బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ చేతులెత్తేసింది. శ్రీలంకతో జరిగిన కీలక పోరులో భారత ఓటమిపాలైంది. భారత్ పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆసియా కప్ లో తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించలేకపోయారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేసింది.
ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4 పోరులో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రసవత్తర మ్యాచ్ జరిగింది. చివరి వరకు పోరాడిన భారత్ జట్టు పాక్ విజయాన్ని అడ్డుకోలేక పోయింది. చివరి ఓవర్లలో సులభమైన క్యాచ్ ను అర్ష్ దీప్ సింగ్ వదిలేయడంతో రోహిత్