Home » Rohit Sharma
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు
టీ 20 వరల్డ్ కప్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఇండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం.
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో చివరి బాల్కు భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది.
ఇండియా-పాక్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతాన్ని ప్లే చేస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. మెల్బోర్న్లో ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, ఆదివారం అక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా.
సౌతాఫ్రికాతో జరిగిన చివరి మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
సౌతాఫ్రికా జట్టు చివరి టీ20లో గెలిచి పరువు నిలుపుకునేందుకు పట్టుదలతో ఉంది. ఇండోర్ మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు.
టీ20లలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. మరో టీ20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ గెలిచింది. 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స�
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ దంచికొట్టింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాపార్డర్ బ్యాట్స్ మెన్ వీరవిహారం చేశారు.