Home » Rohit Sharma
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాజట్ల మధ్య అసలు సిసలైన సమరం నేటి నుంచి ప్రారంభమవుతుంది. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడనున్నాయి. తొలి టెస్ట్ ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి నాగ్పూర్ వేదికగా ప్రారంభమవుతుంది.
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్, గిల్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఇద్దరూ సెంచరీలతో అదరగ
ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ రెచ్చిపోయారు. కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించారు. రోహిత్, గిల్ ఇద్దరూ సెంచరీలు సాధించారు. ఇద్దరు ఓపెనర్లూ ఒకేసారి సెంచరీ సాధించడం వి
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో వన్డే శనివారం రాయ్పుర్ వేదికగా జరుగుతుంది. మ్యాచ్కు ముందు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రిపోర్టర్గా మారాడు. రాయ్పుర్లోని టీమిండియా డ్రెస్సిం�
బుధవారం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ సందర్భంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, టామ్ లాథమ్ మీడియా సమావేశం ని�
శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ అదరగొట్టింది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 391 పరుగుల భారీ లక్ష్యఛేదనలో �
మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, తుది జట్టులో రెండు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, చాహల్కు విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించింది. ఇ�
India vs sri lanka 2nd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్లో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ టోర్నీ సాగింది. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టీ20లకు పూర్తిగా గుడ్బై చెప్పనున్నాడనే ప్రచారం మొదలైంది. దీనిపై రోహిత్ స్పందించాడు.