Home » Rohit Sharma
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 250 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు.ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
IPL 2023 : ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా రెండో పరాజయం. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ సీజన్ తన తొలి మ్యాచ్లో ఓడిపోవటం ముంబై ఇండియన్స్ జట్టుకు ఆనవాయితీగా మారింది. 2013 నుంచి ప్రతీయేటా ఈ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లోనూ ఓడిపోయి.. ఐపీఎల్ సీజన�
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫొటోలో లేడు. దీంతో ఐపీఎల్ అన్ని సీజన్లలోకెళ్లా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎక్కడా? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
దేశవాళీ ఆటలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్కు కూడా ఎంపికయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని నామమాత్రపు ధరకు దక్కించుకుంది. 2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ సభ్యుడిగా ఉన్నాడు. జట్టుకు ఎంపికై రెండేళ్లు గడుస్తున్నా... అతడికి �
గ్రేడ్ ఏ ప్లస్ ప్లేయర్లకు రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ ప్లేయర్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్ సీ ప్లేయర్లకు రూ.కోటి చెల్లిస్తారు. గ్రేడ్ 'ఏ' ప్లస్ ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
బీసీసీఐ (BCCI) ఆటగాళ్లకు నాలుగు విభాగాల్లో వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటిస్తుంది. వీటిలో ఎ ప్లస్, ఎ, బి, సీ గ్రేడ్లు ఉంటాయి. ఏ ప్లస్ గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు రూ. 7కోట్లు, ఎ గ్రేడ్ విభాగంలో ప్లేయర్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లక
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. 21 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది.(IndVsAus 3rd ODI)