Home » Rohit Sharma
పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని టీమిండియా.. అభిమానులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీని రెండోసారి సొంతం చేసుకుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) ముగిసింది. ఇప్పుడు భారత అభిమానుల దృష్టి వెస్టిండీస్ పర్యటనపై నిలిచింది. ఈ పర్యటనలో భారత జట్టు విండీస్ టీమ్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final)లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓడి పోయింది. దీంతో వరుసగా రెండో సారి భారత జట్టు రన్నరప్గానే నిలిచింది.
స్వదేశీ, విదేశీ పిచ్లపై అద్భుత ప్రదర్శన కనబరిచే టీం ఇండియాకు.. ఐసీసీ ట్రోఫీ ఫోబియా పట్టుకుందా? దిగ్గజ జట్లను మట్టికరిపించిన చరిత్ర ఉన్నా.. ప్రపంచ కప్ పోటీల్లో ఎందుకు ప్రతిభ చూపలేకపోతోందో?
టీ20లు, వన్డేలతో పోలిస్తే సాధారణంగా టెస్టు క్రికెట్లో సిక్సర్ల సంఖ్య చాలా తక్కువగా నమోదు అవుతాయన్న సంగతి తెలిసిందే. భారత్ తరుపున ఇప్పటి వరకు ఎవరు అత్యధిక సిక్సర్లు కొట్టారు అన్నది మీకు తెలుసా..?
లండన్లోని ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కీలక మ్యాచ్కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండగా టీమ్ఇండియా(Team India) అభిమానులను ఇప్పుడు ఓ వార్త షాక్కు గురి చేస్తోంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్కు అంతా సిద్దమైంది. లండన్లోని ఓవల్ వేదికగా బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి.
లండన్లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించిన ఫోటోలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) అభిమానులతో పంచుకుంది.
ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది. టీమిండియా ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలతోనే బరిలోకి దిగనున్నారు.
నెలన్నర రోజులకు పైగా అలరించిన ఐపీఎల్-16 సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేంద్ర సింగ్ ధోని, రోహిత�