Home » Rohit Sharma
డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (103) శతకంతో ఫామ్లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే రోహిత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఫలితంగా విండీస్ జట్టుపై 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో..
రెండు మ్యాచుల టెస్టు సిరీస్లో భాగంగా వెస్టిండీస్, భారత జట్ల మధ్య నేటి(జూలై 12) నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది.
బుధవారం నుంచి డొమినికా వేదికగా వెస్టిండీస్ జట్టుతో టీమ్ఇండియా రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియాకు కొత్త జెర్సీ(Team India New Jersey)లు వచ్చాయి.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, డబ్ల్యూటీసీ పైనల్ రోహిత్ సారథ్యంలో ఆడినప్పటికి భారత్కు ఓటమి తప్పలేదు.
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అయితే.. 2022 టీ20 ప్రపంచకప్ తరువాత నుంచి ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కనిపించడం లే�
భారత ఆటగాళ్లు విండీస్ పర్యటన కోసం బయలుదేరారు. విండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది.
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. వన్డే జట్టుకు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్గా నియమించింది.