Home » Rohit Sharma
మూడు వన్డేల సిరీస్లో భారత్ (Team India)శుభారంభం చేసింది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా వెస్టిండీస్(West Indies)తో జరిగిన మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత్ తరపున వన్డే అరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్ ఖాతాలో తొలి వికెట్ పడింది. విండీస్ యువ బ్యాటర్ అలిక్ అథనేజ్ (22)ను ముకేశ్ ఔట్ చేశాడు.
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం రాత్రి విండీస్, భారత్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో టీమిండియా బౌలర్లు, బ్యాటర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. దీంతో తొలి వన్డేలో భారీ విజయాన్ని టీమిండియా దక్కించుకుంది. టీమిండియా ప
భారత జట్టులో ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. Ind Vs WI
విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మొత్తం 274 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 57.32 సగటుతో 13,776 పరుగులు చేశాడు. ఇందులో 46 సంచరీలు ఉన్నాయి.
వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న టీమిండియాకు వరుణుడు అడ్డు పడ్డాడు.. ఐదో రోజు భారీ వర్షం కురవడంతో ఒక్క బాల్ పడే అవకాశం లేకుండా పోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు.
టీమ్ఇండియా కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్లో ఉన్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మంగళవారం (జూలై 18) 25వ పడిలో అడుగుపెట్టాడు. బర్త్ డే రోజు ఎవరు అయినా సరే విషెస్ చెప్పి గిఫ్ట్ ఇస్తుండడాన్ని సాధారణంగా చూస్తుంటాం. అయితే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇషాన్ క
మొదటి టెస్టులో వెస్టిండీస్ పై ఘన విజయంతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-2025 సైకిల్ను ఘనంగా ఆరంభించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
డిక్లేర్ ప్రకటించడానికి ముందు ఇషాంత్ కిషన్ క్రీజులో ఉన్నాడు.