Home » Rohit Sharma
ఎయిర్ పోర్టులో రోహిత్ శర్మ సెల్ఫీ తీసుకోవటానికి వచ్చిన వ్యక్తికి పువ్వు ఇచ్చి ‘ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో రోహిత్ తీరు నవ్వులు తెప్�
Rohit Sharma on WTC Final Preparation: ఐపీఎల్) 2023 సీజన్ ముగిసిన తరువాత డబ్య్లూటీసీ ఫైనల్ కు టీమిండియా సన్నద్దతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశాడు.
"జోరుగా హుషారుగా" అంటూ సాగుతున్న ఈ పాటలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. సాంగ్లో మరింత జోష్ నింపారు. టాటా ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా స్టార్ స్పోర్ట్స్ వన్ �
టీమిండియాకు నాల్గో టెస్ట్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్కు నేరుగా చేరుకోవచ్చు. ఓడిపోయినా, మ్యాచ్ డ్రా అయినా.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్కు అర్హత సాధించాలంటే శ్రీలంక జట్టు ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుం
నాల్గో టెస్టులో భరత్కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చుఅనే వార్తల నేపథ్యంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. భరత్ ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు.
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి అహ్మదాబాద్లో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ భారత్కు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు కూడా హోలీ వేడుకలు జరుపుకొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లంతా హోలీ జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోహ్లీ, రోహిత్ అల్లరి చేస్తూ హోలీ జరుపు�
ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా తొలి టెస్టు మూడో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ కెమెరామెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rohit Sharma 9th Test Century: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల దాహం తీర్చుకున్నాడు. సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆద్యంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత ఆసీస్ ను 177 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆపై ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 77 పరుగుల�