Home » Rohit Sharma
ఈ నెల 22 నుంచి 26 వరకు బంగ్లా దేశ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్టు లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అయితే రెం�
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం రెండో వన్డే జరుగుతుంది. మ్యాచ్ సందర్భంగా మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్లో స్లిప్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో రోహిత్ బొటన వేలుకు గాయమైంది. అయితే, స్కానింగ్ తీయించ�
బంగ్లాదేశ్ తో తొలి వన్డే మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో ఓటమి చవిచూసిన భారత జట్టుకు మరో బ్యాడ్ న్యూస్. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ప్లేయర్లకు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె రూ.52.8 లక్షల జరిమానా విధించారు.
బంగ్లాదేశ్తో ఇండియా మొదటి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేన ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.
బంగ్లాదేశ్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్తో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. నేటి ఉదయం 11.30 గంటలకు తొలి వన్డే ప్రారంభమవుతుంది.
టీమిండియా అభిమానులకు శుభవార్త. ప్రాక్టీసు సెషన్ లో గాయపడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్ళీ నెట్స్ లో ప్రాక్టీసు చేస్తూ కనపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఎల్లుండి ఇంగ్ల�
మంగళవారం ఉదయం ప్రాక్టిస్ సెషన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. శర్మ ముంజేయిపై బలమైన దెుబ్బ తగలడంతో జట్టు సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నెట్ షెషన్ లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా బంతి అతని కుడి ముంజేతికి తగిలింది.
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కాసేపట్లో భారత్-జింబాబ్వే మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఆడుతున్న 50వ టీ20 మ్యాచ్ ఇది. �
దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన టీ20 మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. భారత వరుస విజయాలకు ఈ మ్యాచ్ బ్రేక్ వేసింది.
ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆదివారం ప్రారంభమైంది. టీమిండియా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఒక మార్పు చేసింది. అక్సర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు చోటు కల్పించింది.