Home » Rohit Sharma
భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఇంట్రస్టింగ్ ఫైట్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పాక్ ముందు 182 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.
ఇటీవల భారత స్టార్ క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో రోహిత్ నటిస్తున్న 'మెగా బ్లాక్ బస్టర్' సెప్టెంబర్ 4న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు ఉంది. ఈ పోస్టర్ లో ఇప్పటికే ఉన్న స్టార్స్ తో పాటు బా
దుబాయ్లో నేడు జరిగే పాక్, ఇండియా మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ క్రికెటర్ బాబర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను
యూఏఈ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఎల్లుండి భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు నెట్స్ లో ప్రాక్టీసు చేశారు. ప్రాక్టీస్ ముగిశాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కిక్
ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గాయం, కరోనా ప్రభావం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.
వెస్టిండీస్ తో నాలుగో టీ20లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటర్లు సమష్టిగా రాణించగా.. ఆ తర్వాత బౌలర్లు చెలరేగారు. విండీస్ ను చిత్తు చేశారు.
వెస్టిండీస్ తో నాలుగో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు తలోచేయి వేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. విండీస్కు 192 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. దుబాయి వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.
''అధిక పరుగులు రాబట్టడం కష్టమేనని అనుకున్నాము. ఇక్కడ మొదట్లో భారీ షాట్లు కొట్టడం సులువైన విషయం ఏమీ కాదు. క్రీజులో నిలదొక్కుకుని భారత బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించారు. మొదటి 10 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేసిన తీరును చూసి, ఈ మ్య�