Rome Street

    వందల పక్షుల ప్రాణం తీసిన ఎల్ఈడీ డిస్‌ప్లే

    January 3, 2021 / 01:03 PM IST

    Dead Birds: వందల్లో పక్షులు న్యూఇయర్ ఈవెనింగ్ ప్రాణాలు పోగొట్టుకున్నాయి. జంతువుల హక్కు సంఘాలు ఈ ఘటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పోరాడుతున్నాయి. రోమ్ మెయిన్ ట్రైన్ స్టేషన్లో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లోరికార్డు అయింది. డజన్ల కొద్దీ పక్షులు.. చె

10TV Telugu News