Roopchand Fish Farming

    రూప్‎చంద్ చేపల పెంపకంతో.. లాభాలు అర్జిస్తున్న రైతు

    September 18, 2024 / 02:14 PM IST

    Roopchand Fish Farming : మత్స్యపరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చేపల పెంపకాన్ని కూడా మార్చుకుంటున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రొయ్యల సాగు తర్వాత, మంచినీటి చేపల పెంపకం కొనసాగుతుంది.

10TV Telugu News