Home » RRR
తాజాగా జో రస్సో స్కాట్లాండ్లోని సాండ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నాడు. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ లతో కలిసి సిటాడెల్ ని ప్రమోట్ చేశాడు.
RRR కెమరామెన్ సెంథిల్ కుమార్ తాజాగా ఆదివారం రాత్రి RRR సక్సెస్ పార్టీ నిర్వహించారు ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు, రామ్ చరణ్, మంచు మనోజ్, భూమా మౌనిక, అడివి శేష్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, మంచు లక్ష్మి, శోభు యార్లగడ్డ.. మరింతమంది ప్రముఖులు విచ్�
ప్రస్తుతం టాలీవుడ్ వస్తున్న సినిమాలో హీరోలు కంటే జంవుతులు, పక్షులు డామినేషన్ ఎక్కువ అయ్యిపోయినట్లు కనిపిస్తుంది. హీరోలు మాదిరి మాస్ డైలాగ్స్ చెప్పకుండానే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి.
ప్రతి సంవత్సరం లాగే టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ రిలీజ్ చేయగా ఇందులో చోటు సాధించిన మొదటి ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ లిస్ట్ లో రాజమౌళి చోటు సంపాదించడంతో అభిమానులు, నెటిజన్లు. పలువు�
తాజాగా 2023 సంవత్సరానికి టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ ని రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో ఇండియా నుంచి కేవలం ఇద్దరికీ మాత్రమే చోటు దక్కడ విశేషం.
బాహుబలి, RRR చిత్రాలతో ఇండియాలో స్టార్ హీరోతో సమానంగా స్టార్డమ్ సంపాదించుకున్న రాజమౌళి (Rajamouli) ని.. పలువురు అధికారులు ప్రజల్లో సామజిక అవగాహనా కల్పించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే..
ఆస్కార్ అందుకున్న తరువాత కూడా నాటు నాటు (Naatu Naatu) సాంగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా జపాన్ లో జరుగుతున్న ఒక బేస్ బాల్ మ్యాచ్ లో నాటు నాటు సాంగ్ మోత మోగిపోయింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డును గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ ఎం.ఎంకీరవాణి, చంద్రబోస్లకి ఘన సన్మానం నిర్వహించారు.
RRR సినిమా నెట్ ఫ్లిక్స్ లో కేవలం రెండు వారాల్లోనే 25 మిలియన్ హవర్స్ పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. RRR సినిమా తర్వాత ఏ ఇండియన్ సినిమా దీని దరిదాపుల్లోకి కూడా రాలేదు.
జపాన్ ప్రేక్షకులు చరణ్, ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికి కూడా వారి గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు జపాన్ ప్రేక్షకులు. దీంతో చరణ్ కి జపాన్ లో వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇండియన్ సినిమాలు రిలీజ్ చేసే సంస్థ �