Rs

    Rules Break :పెళ్లికి వచ్చిన బంధువులకు ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా

    June 1, 2021 / 04:36 PM IST

    శ్రీకాకుళం జిల్లాలోని భామిని (మం) తాలాడ గ్రామంలో పెళ్ళికి వచ్చిన బంధువులకు పోలీసులు జరిమానా విధించారు.ఒక్కొక్కరూ రూ.1000 కట్టాలని ఆదేశించారు.

    Parliament : చైనాకు మరోసారి రాజ్ నాథ్ వార్నింగ్..రాజ్యసభలో ప్రకటన

    September 17, 2020 / 01:05 PM IST

    Rajya Sabha : చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు Defence Minister రాజ్ నాథ్ సింగ్. చైనా బోర్డర్ పై నెలకొన్న వివాదంపై ఆయన రాజ్యసభలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగాన్ని రాజ్ నాథ్ స్మరించుకున్నారు. గాల్వాన్ లో చైనా బలగాలకు గట్టిగ�

    రూ. 30 కోసం కొడుకును చంపేసిన తండ్రి, మద్యం ఎంత పని చేసింది

    September 5, 2020 / 12:10 PM IST

    Telangana Crime : 5 రూపాయల ఫ్యాక్షన్ విన్నాం. 10 రూపాయల కోసం హత్య చేసుకోవడం చూశాం. ఇప్పుడు 30 రూపాయల కోసం హత్య జరిగిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అదీ… కన్నకొడుకుని 30 రూపాయల కోసం చంపేయడం విస్మయానికి గురిచేస్తోంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. �

    YSR మత్స్యకార భరోసా పథకం : సీఎం జగన్ వరాల జల్లు  

    November 21, 2019 / 05:17 AM IST

    నవంబర్ 21  ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈసందర్భంగా సీఎం జగన్ గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొమనాపల్లి వేదికగా YSR మత్స్యకార భరోసా పథకం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ ద�

10TV Telugu News