-
Home » Rs 1 crore
Rs 1 crore
Most Expensive Bull : వరదల్లో చిక్కుకున్నఅత్యంత ఖరీదైన ఎద్దును కాపాడిన NDRF బృందం..దాని విలువ ఎంతో తెలుసా..?
వరదల్లో చిక్కుకున్న ప్రజలతో పాటు..జంతువుల్ని కూడా NDRF బృందాలు కాపాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న ఎన్నో జంతువులను కాపాడుతున్న క్రమంలో అత్యంత ఖరీదైన ఎద్దును కూడా కాపాడారు NDRF సిబ్బంది.
House Owner Killed Student : కోటి రూపాయల కోసం.. అద్దెకుంటున్న విద్యార్థిని హత్య చేసిన ఇంటి యజమాని
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. కోటి రూపాయల కోసం ఓ విద్యార్థిని వ్యక్తి హత్య చేశాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న పీహెచ్ డీ విద్యార్థిని యజమాని చంపి మూడు ముక్కులుగా చేసి కాలువలో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Ganja Seized In Bhadrachalam : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత..విలువ రూ.కోటి పైనే
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. కార్లలో గంజాయి తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. రెండు కార్లలో 594 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు.
Bharat Biotech: భారత్ బయోటెక్ ఉదారత..శబరిమలలో అన్నదానానికి రూ.కోటి విరాళం..
భారత్ బయోటెక్ MD Dr. కృష్ణ ఎల్ల ఉదారత చాటుకున్నారు. శబరిమలలో అన్నదానానికి రూ.కోటి విరాళం అందజేశారు.
Rs 1 Crore Bull : ఒక్క ఎద్దు ధర రూ. కోటి.. అందుకే అంత డిమాండ్
మీగడ రంగు..కారు మేఘంలాంటి రంగు..కలగలిని ఈ ఎద్దు ధర అక్షరాలా కోటి రూపాయలు.
NGT: మహారాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయల జరిమానా
మున్సిపల్ వ్యర్థాలను నదిలో కలవకుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి జరిమానా విధించింది.
Punjab : లక్కున్నోడు..రూ. 100 లాటరీతో కోటీశ్వరుడైన కూలీ!
కేవలం రూ. 100తో లాటరీ టికెట్ కొని...కోటీశ్వరుడు అవడంతో..ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పాలు అమ్మి ఏడాదికి కోటిపైనే సంపాదిస్తున్న 62 ఏళ్ల మహిళ
Gujarat 62 years woman milk Income Rs 1.10 crore : 60 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితం అయిపోయే వారికి గుజరాత్ లోని 62 ఏళ్ల మహిళ సృష్టించిన ఘతన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పాలు అమ్మి ఒక్క సంవత్సరంలోనే ఆమె ఎంత సంపాదించిందో తెలుసా..అక్షరాలా కోటి 10 లక్షల రూపాయాలు. ఆవులు, గేదె�
సేవ పేరుతో కొత్త రకం దందా, ఆదుకోండి అంటూ పోస్టులు పెట్టి కోటీశ్వరులయ్యారు
కేటుగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పటికే పలు రకాల ఫ్రాడ్స్ గురించి విన్నాము. ఇప్పుడు సేవ పేరుతోనూ చీటింగ్ చేస్తున్నారు కొందరు నీచులు. పేదల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఓ ఎన్జీవో ఘరానా మోసానికి పాల్ప�
‘‘భారతీయుడు 2’’ – మృతుల కుటుంబాలకు కమల్ రూ.కోటి ఆర్థికసాయం
‘‘భారతీయుడు 2’’ - ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందచేయనున్నట్టు ప్రకటించిన కమల్ హాసన్..