-
Home » Rs 1 crore
Rs 1 crore
Most Expensive Bull : వరదల్లో చిక్కుకున్నఅత్యంత ఖరీదైన ఎద్దును కాపాడిన NDRF బృందం..దాని విలువ ఎంతో తెలుసా..?
July 15, 2023 / 06:12 PM ISTవరదల్లో చిక్కుకున్న ప్రజలతో పాటు..జంతువుల్ని కూడా NDRF బృందాలు కాపాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న ఎన్నో జంతువులను కాపాడుతున్న క్రమంలో అత్యంత ఖరీదైన ఎద్దును కూడా కాపాడారు NDRF సిబ్బంది.
House Owner Killed Student : కోటి రూపాయల కోసం.. అద్దెకుంటున్న విద్యార్థిని హత్య చేసిన ఇంటి యజమాని
December 16, 2022 / 10:26 AM ISTఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. కోటి రూపాయల కోసం ఓ విద్యార్థిని వ్యక్తి హత్య చేశాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న పీహెచ్ డీ విద్యార్థిని యజమాని చంపి మూడు ముక్కులుగా…
Ganja Seized In Bhadrachalam : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత..విలువ రూ.కోటి పైనే
August 29, 2022 / 05:58 PM ISTభద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. కార్లలో గంజాయి తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. రెండు కార్లలో 594 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు.
Bharat Biotech: భారత్ బయోటెక్ ఉదారత..శబరిమలలో అన్నదానానికి రూ.కోటి విరాళం..
December 9, 2021 / 11:32 AM ISTభారత్ బయోటెక్ MD Dr. కృష్ణ ఎల్ల ఉదారత చాటుకున్నారు. శబరిమలలో అన్నదానానికి రూ.కోటి విరాళం అందజేశారు.
Rs 1 Crore Bull : ఒక్క ఎద్దు ధర రూ. కోటి.. అందుకే అంత డిమాండ్
November 16, 2021 / 10:55 AM ISTమీగడ రంగు..కారు మేఘంలాంటి రంగు..కలగలిని ఈ ఎద్దు ధర అక్షరాలా కోటి రూపాయలు.
NGT: మహారాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయల జరిమానా
September 21, 2021 / 01:25 PM ISTమున్సిపల్ వ్యర్థాలను నదిలో కలవకుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి జరిమానా విధించింది.
Punjab : లక్కున్నోడు..రూ. 100 లాటరీతో కోటీశ్వరుడైన కూలీ!
April 18, 2021 / 07:47 PM ISTకేవలం రూ. 100తో లాటరీ టికెట్ కొని...కోటీశ్వరుడు అవడంతో..ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పాలు అమ్మి ఏడాదికి కోటిపైనే సంపాదిస్తున్న 62 ఏళ్ల మహిళ
January 8, 2021 / 10:28 AM ISTGujarat 62 years woman milk Income Rs 1.10 crore : 60 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితం అయిపోయే వారికి గుజరాత్ లోని 62 ఏళ్ల మహిళ సృష్టించిన ఘతన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.…
సేవ పేరుతో కొత్త రకం దందా, ఆదుకోండి అంటూ పోస్టులు పెట్టి కోటీశ్వరులయ్యారు
July 30, 2020 / 12:55 PM ISTకేటుగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పటికే పలు రకాల ఫ్రాడ్స్ గురించి విన్నాము. ఇప్పుడు సేవ పేరుతోనూ చీటింగ్ చేస్తున్నారు కొందరు నీచులు. పేదల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఓ ఎన్జీవో…
‘‘భారతీయుడు 2’’ – మృతుల కుటుంబాలకు కమల్ రూ.కోటి ఆర్థికసాయం
February 20, 2020 / 12:43 PM IST‘‘భారతీయుడు 2’’ - ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందచేయనున్నట్టు ప్రకటించిన కమల్ హాసన్..