ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. కోటి రూపాయల కోసం ఓ విద్యార్థిని వ్యక్తి హత్య చేశాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న పీహెచ్ డీ విద్యార్థిని యజమాని చంపి మూడు ముక్కులుగా చేసి కాలువలో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. కార్లలో గంజాయి తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడ్డారు. రెండు కార్లలో 594 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు.
భారత్ బయోటెక్ MD Dr. కృష్ణ ఎల్ల ఉదారత చాటుకున్నారు. శబరిమలలో అన్నదానానికి రూ.కోటి విరాళం అందజేశారు.
మీగడ రంగు..కారు మేఘంలాంటి రంగు..కలగలిని ఈ ఎద్దు ధర అక్షరాలా కోటి రూపాయలు.
మున్సిపల్ వ్యర్థాలను నదిలో కలవకుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి జరిమానా విధించింది.
కేవలం రూ. 100తో లాటరీ టికెట్ కొని...కోటీశ్వరుడు అవడంతో..ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Gujarat 62 years woman milk Income Rs 1.10 crore : 60 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితం అయిపోయే వారికి గుజరాత్ లోని 62 ఏళ్ల మహిళ సృష్టించిన ఘతన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పాలు అమ్మి ఒక్క సంవత్సరంలోనే ఆమె ఎంత సంపాదించిందో తెలుసా..అక్షరాలా కోటి 10 లక్షల రూపాయాలు. ఆవులు, గేదె�
కేటుగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పటికే పలు రకాల ఫ్రాడ్స్ గురించి విన్నాము. ఇప్పుడు సేవ పేరుతోనూ చీటింగ్ చేస్తున్నారు కొందరు నీచులు. పేదల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఓ ఎన్జీవో ఘరానా మోసానికి పాల్ప�
ఉత్తరప్రదేశ్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(KGBV)లో టీచర్ సంపాదన తెలిస్తే షాక్ అయిపోతారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆమె ఆ ఒక్కటే కాకుండా ఒకే సమయంలో ఇతర చోట్లా పనిచేసి సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదించింది. టీచర్ల డేట�
‘‘భారతీయుడు 2’’ - ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందచేయనున్నట్టు ప్రకటించిన కమల్ హాసన్..