Home » Rs.13 crore
లలితా జువెలర్స్ లో దొంగతనం చోటుచేసుకుంది. తమిళనాడు తిరుచుపరిపల్లిలోని లలితా జువెలర్స్ బ్రాంచ్ లో వెనకభాగంలో పెద్ద రంద్రం చేసిన దొంగలు రూ.13కోట్ల విలువగల బంగారు, వజ్రాల నగలను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట�
వైజాగ్ రూరల్ పోలీసులు 63వేల 879కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. కాపులప్పాడ డంపింగ్ యార్ట్లో పెద్ద మొత్తంలో అంటే దాదాపు రూ.13కోట్ల విలువైన గంజాయిని కాల్చేశారు. జిల్లాలో దొరికిన గంజాయి నిల్వల్లో భారీ మొత్తంలో ఇది నాల్గోది. డీఐజీ ఎల్కేవీ రంగారావు �