Home » Rs.15 lakhs
కర్నూలు ఎస్పీ పేరు చెప్పితో రూ.15 లక్షలు దోచేసాడు సీఐ కంబగిరి రాముడు. ఈ విషయం బయటపడటంతో పరార్ అయ్యాడు. రాముడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రూ.15 లక్షలలోపు అవినీతి చేసివాళ్లను వదిలేయండి...అంతకంటే ఎక్కువైతే నాకు చెప్పండి అంటూ ప్రజలకు హితబోధ చేసారు బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా.