Home » Rs.2 crores robbery
వనస్థలిపురంలో బార్ ఓనర్ పై దాడి చేసిన రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు దోపిడీ దొంగలు. ఆటోనగర్ ఎంఆర్ఆర్ బార్ ఓనర్ పై దాడి చేసి రూ. కోట్లను దోచుకుపోయారు. ఈ దోపిడీలో జరిగిన పెనుగులాటలో బ్యాగ్ నుంచి రూ.25 లక్షలు కిందపడిపోయాయి. వాటిని వదిలేసి బ్యాగ్ లోని రూ.