Rs.2 crores robbery

    Hyderabad : వనస్థలిపురంలో బార్ ఓనర్‌పై దాడి చేసి రూ.2కోట్లు దోపిడీ

    January 7, 2023 / 03:38 PM IST

    వనస్థలిపురంలో బార్ ఓనర్ పై దాడి చేసిన రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు దోపిడీ దొంగలు. ఆటోనగర్ ఎంఆర్ఆర్ బార్ ఓనర్ పై దాడి చేసి రూ. కోట్లను దోచుకుపోయారు. ఈ దోపిడీలో జరిగిన పెనుగులాటలో బ్యాగ్ నుంచి రూ.25 లక్షలు కిందపడిపోయాయి. వాటిని వదిలేసి బ్యాగ్ లోని రూ.

10TV Telugu News