Home » Rs 2 lakh 70 thousand
తెలుగు రాష్ట్రాల్లో పసి బిడ్డలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు అయింది. ఏలూరు జిల్లా పోలీసులు ముఠా సభ్యుల ఆటకట్టించారు. ఏలూరులోని అమ్మపాలెంకు చెందిన ఓ శిశువును రూ.2 లక్షల 70వేలకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.