Home » Rs 2 lakh exgratia
జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ లో ఉరుములు..మెరుపులు బీభత్సం సృష్టించాయి.వీటితో పాటు పడిన పిడుగుల ధాటికి 20మంది ప్రాణాలు కోల్పోయారు.