Home » Rs 200 crore drugs
పాక్ నుంచి దేశానికి అక్రమంగా సరఫరా అవుతున్న డ్రగ్స్ను భారత భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం పట్టుకున్న పాక్ బోటు నుంచి రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.