Home » Rs. 275.93 crores deposit
రైతన్నల కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనదన్నారు. రైతన్న కన్నీళ్లు పెట్టకూడదని 39 వేల 85 కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా ఖర్చు చేశామని తెలిపారు.