Home » Rs 3 crore
ఓ రిక్షావాలాకు రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో షాక్ అయిన బాదితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.
ఓ చిరుద్యోగి విధుల్లో చేరిన కొన్నాళ్లకే అక్రమాల బాట పట్టాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. దందాలు, బెదిరింపులకు పాల్పడి రూ.కోట్లకు పడగెత్తాడు. చివరికి పోలీసులు వలలో పడ్డాడు. అనంతపురంకు చెందిన మనోజ్ కుమార్ ట్రెజరీ డిపార్ట్ మెంట్ లో