Home » Rs. 30 lakh
ఛత్తీస్గఢ్ ఘటనలో జవాన్ల మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, మృతుల్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు ఉండగా.. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ.. ఇరు కుటుంబ�