rs. 35

    రాష్ట్రాలకు గుడ్ న్యూస్: త్వరలో రూ.35వేల కోట్లు విడుదల

    February 9, 2020 / 02:51 PM IST

    ఆర్ధికంగా నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. పెండింగ్‌లో ఉన్న రూ .35వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయ నష్టానికి పరిహారంగా రాష్ట్రాలకు ఈ మేరకు నిధులను విడుదల

    సగం ధరకే : పెళ్లి కార్డు చూపిస్తే కిలోఉల్లి రూ.35కే

    November 23, 2019 / 04:51 AM IST

    దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశన్నంటున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లిపాయలు కొనాలంటే భయపడుతున్నారు. కిలో ఉల్లిపాయలు రూ.70 నుంచి 100 వరకూ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇక  ఇంట్లో పెళ్లి ఉందంటే ఎంత రేటైనా కొనక తప్పదు. ఇటువంటివారికి కాస్త ఉపశమనం కల�

10TV Telugu News