Home » Rs 40 Crore Claiming
చెప్పిన టైమ్కి పాస్తా ఉడకలేదని సదరు ఫుడ్ కంపెనీపై ఓమహిళ రూ. 40 కోట్లు’ దావా వేసింది. మీరు ప్రటించిన టైమ్ కు పాస్తా ఉడకలేదు కాబట్టి పరిహారం కింద రూ.40 కోట్లు..జరిగిన జరిగిన నష్టానికి రూ.80లక్షల చెల్లించాలని కోర్టులో కేసు వేసింది...!!