Rs.5.44 lakhs

    రూ.5.44 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

    December 22, 2019 / 06:29 AM IST

    సూరత్‌లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు అరెస్టు చేశారు.

10TV Telugu News