Home » Rs. 500
ఐదు వందల రూపాయలు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా ఓ మనిషి ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లాలోని పుల్లలచెరువులో 500 రూపాయల కోసం బడిపాటి నవీన్.... ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు.
ఒడిషాలో దారుణం జరిగింది. రూ.500 లు దొంగిలించాడనే ఆరోపణలోతో ఒక మహిళ 14 ఏళ్ల బాలుడ్ని చితక్కొట్టింది, ఆ దెబ్బలకు బాలుడు కన్నుమూశాడు. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా పోలీసు స్టేషన్ పరిధిలోని కియపనోపోషి గ్రామంలో నివసించే రాజన్ బెహరా (14) అనే �
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నెలరోజులకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో ఉపాధి, ఆదాయం లేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండ
రోడ్లపై డబ్బులు పడితే ఏం చేస్తారు ? వెంటనే తీసుకుని ఎవరు పడేసుకున్నారో అని ఆరా తీస్తాం అంటారు కదా. కానీ ప్రస్తుతం ఎక్కడైనా నోట్లు కనపడితే చాలు..అమాంతం దూరం పరుగెడుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ కారణం. నోట్లపై ఈ వైరస్ ఉంటుందని, అది ముట్టుకుంటే