Rs 6.5L bribe

    రూ.6.5లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వేములవాడ ఆలయ అధికారి

    May 14, 2019 / 03:55 AM IST

    వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి సంస్థ (వీటీడీఏ) ప్రధాన ప్లానింగ్‌ అధికారి (సీపీవో) లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. లేఅవుట్‌ అనుమతి కోసం రూ. 6.5 లక్షలు లంచం డిమాండ్‌ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపి�

10TV Telugu News