Home » Rs 850 crore scam
ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్కు సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ విజిలెన్స్ మంత్రి అతిషి 650 పేజీల ప్రాథమిక నివేదికను ఢిల్లీ ముఖ్యమంత్రికి సమర్పించారు. చీఫ్ సెక్రటరీ తన కుమారుడి కంపెనీకి రూ.850 కోట్ల అక్ర�