Rs.95 thousands

    పిజ్జా ఆర్డర్‌ చేస్తే రూ.95 వేలు దోచేశారు 

    December 6, 2019 / 09:42 AM IST

    యాప్‌లో పిజ్జా ఆర్డర్‌ చేసిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. సైబర్‌ నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ.95 వేలు దోచేశారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతానికి చెందిన ఎన్వీ షేక్‌ డిసెంబర్‌ 1వ తేదీన ఫోన్‌లో జుమాటో యాప్‌ ద్వారా పిజ్జా ఆర్డర్‌ చేశాడు. గంటప�

10TV Telugu News