Rs.9880

    ఉద్యోగులకు గుడ్ న్యూస్: కనీస జీతం రూ. 9,880 ఇవ్వాల్సిందే

    March 24, 2019 / 03:07 AM IST

    దేశంలో ఉద్యోగుల కనీస వేతన ఖరారుపై కేంద్ర కార్మికశాఖ ఏర్పాటు చేసిన జాతీయ కనీస వేతన నిపుణుల కమిటీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల కనీస వేతనంపై నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఉద్యోగి నెలవారీ (26 పనిదినాలకు) కనీస వేతనం రూ. 9,880గా కమిటీ నిర్ణయించి�

10TV Telugu News