ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను ‘జాతి పిత’గా అభివర్ణించాడు ఒక ముస్లిం మత గురువు. ఇదే ఆయనకు ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. మోహన్ భగవత్ను పొగిడినందుకుగానూ, ఆ మత గురువును చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు.
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు, కర్ణాటకలో హిజాబ్ వివాదం వివాదాల నేపథ్యంలో దేశంలో మత పరమైన హింసలు చెలరేగకుండా, శాంతియుత వాతావరణం కాపాడే ఉద్దేశంలో ఈ వరుస సమావేశాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్
అందరూ ప్రతిజ్ణ చేయండి.. ఈ దేశం కోసం సమాజం కోసం పని చేస్తానని ఇప్పుడే ప్రతిజ్ణ చేయండి. అవసరమైతే దేశం కోసం ఉరికంభాలని ముద్దాడటానికి కూడా ప్రతిజ్ణ చేయండి. మనం దేశం కోసం పని చేద్దాం. భారత్ కోసం పాడుదాం. భారత్ కోసం నినదిద్దాం. ఈ జీవితాన్ని దేశం కోసం �
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో దొరికినట్లుగా ప్రతి మసీదులో శివలింగం దొరుకుతుందా.. అలా ఎందుకు వెతుకుతున్నారంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. ఈ వివాదంపై మాట్లాడుతూ.. "పరస్పర ఒప్పంద మార్గం" కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్�
సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని..భారత దేశం ఎంతో గొప్ప మాతృభూమి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
40 వేల ఏళ్లుగా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. శనివారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో 1000మందికి పైగా ఎక్స్ సర్వీస్ మెన్(మాజీసైనికులు)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ శనివారం సంచలన కామెంట్లు చేశారు. హిందువుల్లేకుండా ఇండియా లేదు.. ఇండియా లేకుండా హిందువుల్లేరని కామెంట్ చేశారు....
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలిశారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ), భారతీయ ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఈ చట్టాలతో వారికి ఎలాంటి నష్టం లేదని రాస్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, అతని సహచరులు సురేష్ సోని, అరుణ్ కుమార్, సురేష్ జోషి, కృష్ణ కుమార్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతకు ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది.