Home » RSS chief
జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
శుక్రవారం సకల్ జైన సమాజ్ కార్యక్రమంలో భగవత్ ప్రసంగిస్తూ, శతాబ్దాలుగా మన దేశం పేరు భారత్ అనే ఉందని అన్నారు. ఏ భాష అయినా పేరు అలాగే ఉంటుందని, కానీ మన దేశం విషయంలో ఒక భాషల్లో ఒక్కోలా ఉందని అన్నారు
మనం మన దేశాన్ని భారతదేశం అని పిలవాలని, అలాగే ఇతరులకు కూడా వివరించాలని భగవత్ అన్నారు. ఐక్యత శక్తిని నొక్కిచెప్పిన ఆయన, భారతదేశం అందరినీ ఏకం చేసే దేశమని అన్నారు
దేశం విభజన తప్పని పాక్ ప్రజలు భావిస్తున్నారని..స్వాతంత్ర్య వచ్చి 70 ఏళ్లు దాటినా పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు.
దేశంలో విద్య, ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సిన అంశాలని, ఇది వ్యాపారం కాకూడదని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగాన్ని ప్రజలకు వీలైనంత తక్కువ ఖర్చుకు ప్రజలకు అత్యంత చేరువలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఇక దేశంలోని మానవుల జీవితం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను ‘జాతి పిత’గా అభివర్ణించాడు ఒక ముస్లిం మత గురువు. ఇదే ఆయనకు ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. మోహన్ భగవత్ను పొగిడినందుకుగానూ, ఆ మత గురువును చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు.
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు, కర్ణాటకలో హిజాబ్ వివాదం వివాదాల నేపథ్యంలో దేశంలో మత పరమైన హింసలు చెలరేగకుండా, శాంతియుత వాతావరణం కాపాడే ఉద్దేశంలో ఈ వరుస సమావేశాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్
అందరూ ప్రతిజ్ణ చేయండి.. ఈ దేశం కోసం సమాజం కోసం పని చేస్తానని ఇప్పుడే ప్రతిజ్ణ చేయండి. అవసరమైతే దేశం కోసం ఉరికంభాలని ముద్దాడటానికి కూడా ప్రతిజ్ణ చేయండి. మనం దేశం కోసం పని చేద్దాం. భారత్ కోసం పాడుదాం. భారత్ కోసం నినదిద్దాం. ఈ జీవితాన్ని దేశం కోసం �
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో దొరికినట్లుగా ప్రతి మసీదులో శివలింగం దొరుకుతుందా.. అలా ఎందుకు వెతుకుతున్నారంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. ఈ వివాదంపై మాట్లాడుతూ.. "పరస్పర ఒప్పంద మార్గం" కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్�
సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని..భారత దేశం ఎంతో గొప్ప మాతృభూమి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.