RSS

    RSS ఇద్దరు పిల్లల ప్లాన్..జనాభాను నియంత్రించడానికంట

    January 19, 2020 / 04:20 AM IST

    భారతదేశంలో జనాభా బాగా పెరిగిపోతోందని, అందుకే ఇద్దరు పిల్లల చట్టం తీసుకరావాలని RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. కేవలం ప్రచారంపై ఆధారపడకుండా..చట్టం చేయాలని మోహన్ భగవత్ అన్నారు. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం యూపీలో మొరదాబాద్‌లో సంఘ్ పరివార్ కార్య�

    రాజకీయాలతో మాకు సంబంధం లేదు : RSS చీఫ్ మోహన్ భగవత్

    January 18, 2020 / 03:51 PM IST

    రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని సంస్ధ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో  నాలుగు రోజులపాటు జరిగిన స్వయం సేవకుల ముగింపు శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ ఆయన  ఆర్ఎస్ఎస్ దేశంలో నైతిక, సాంస్కృత�

    CAA ఎఫెక్ట్ : బీజేపీ యువ ఎంపీ హత్యకు కుట్ర

    January 18, 2020 / 09:14 AM IST

    భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక యువ ఎంపీ తోపాటు, మరోక ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు పన్నిన కుట్రను బెంగుళూరు పోలీసులు చేధించారు.

    పవన్ అవకాశవాది : ఏపీకి ద్రోహం చేసిన బీజేపీతో పొత్తా

    January 16, 2020 / 02:51 PM IST

    బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని

    ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదు : CAAకు పవన్ కళ్యాణ్ మద్దతు

    January 16, 2020 / 10:49 AM IST

    దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే

    హక్కులు కాలరాసే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలి : హిందువులపై సానుభూతి చూపాల్సిందే 

    January 9, 2020 / 03:29 AM IST

    దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. పౌర చట్టం రాజ్యాంగ విరుద్దమని అమర్త్యసేన్

    JNU కి వెళ్లిన దీపికా నిజమైన హీరో

    January 9, 2020 / 03:09 AM IST

    JNU(జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థులపై దుండగుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సంఘీభావం తెలిపిన

    బీజేపీ ఎక్కడికెళితే అక్కడ విద్వేషమే

    December 28, 2019 / 11:46 AM IST

    ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�

    భారతీయులంతా హిందువులే…RSS చీఫ్ వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్

    December 26, 2019 / 01:50 PM IST

    130కోట్ల మంది భారతీయులందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ భారత రాజ్యాంగానికి విరుద్దంగా మాట్లాడుతుందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస�

    వీడియో చూడండి…RSS ప్రధాని అబద్దాలు చెబుతున్నారు

    December 26, 2019 / 09:56 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దేశంలో ముస్లింలను డిటెన్షన్‌ సెంటర్లకు పంపుతారని విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయంటూ ఇటీవల ఢిల్లీలో ఓ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డా�

10TV Telugu News