Home » Rudrangi Tahsildar's office
రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఓ మహిళ తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి తహశీల్దార్ కార్యాలయం గుమ్మానికి కట్టింది. గత మూడేళ్లనుంచి తన భూమికి పట్టా ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని అందుకే ఇలా చేశానని వాపోయింది.