Home » rule 71
మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రభుత్వం ముందున్న ఒకే ఒక ఆప్షన్ శాసన మండలి. ఎందుకంటే ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర పక్షాలకు బలమున్నది అక్కడే. దీంతో మండలి వేదికగా ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకోవాలని ప్రధాన ప్రతిప�
ఏపీ శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. 15 నిమిషాల వాయిదా తర్వాత సభ స్టార్ట్ అయ్యింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై మండలిలో చర్చ ప్రారంభమైంది. బిల్లులపై
వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల విషయంలో శాసన మండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. శాసనమండలిలో 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ... సెలెక్ట్ కమిటీ
అనూహ్య పరిణామాల మధ్య శాసన మండలి సమావేశాలు ఇవాళ్టికి(జనవరి 22,2020) వాయిదా పడ్డాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును మంగళవారం శాసనమండలిలోప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకునేయత్నం ద్వారా టీడీపీ సరి కొత్త సంప్రదాయానికి తెర తీసింది. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి.. ఆమోదించిన బిల్లును అడ్డ
ఏపీ శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం 2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్�
శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న టీడీపీ..జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది.