Home » ruling party
YCP MLC Candidates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. స్థానిక సంస్థల కోటాలో 9, ఎమ్మెల్యే కోటాలో 7, గవర్నర్ కోటా 2.. మొత్తం 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.
ఏపీలో మైకుల మోత ఆగింది. మున్సిపోల్స్ ప్రచారానికి తెరపడింది. గల్లీల్లో ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారించాయి...
AP Panchayat elections : ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభంజనం కొనసాగింది. పార్టీల గుర్తులపై అభ్యర్థులు నిలవకపోయినా ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అన్ని చోట్ల పోటీలో నిలబడ్డారు. కౌటింగ్ సమయంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కన�
Amazon Web Series: తాండవ్ హిందూ దేవుళ్లను, దేవతలను అవమానించినట్లుగా ఉందంటూ పోలీస్ కంప్లైంట్ చేశారు. ముంబైలో అధికార పార్టీ కంపెనీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగింది. అదే సమయంలో వెబ్ సిరీస్ లో మళ్లీ హిందూ దేవతలు, దేవుళ్లను అవమానిస్తూ తీసే సీన్లు టెలికాస్ట్ చేయొ
నేపాల్ పార్లమెంట్ రద్దు అయింది. సొంత పార్టీలోనే ఏర్పడిన ఇబ్బందితో ఉక్కిరి బిక్కిరి అయిన నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం ఏకంగా పార్లమెంట్నే రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఉదయం సమయంలో జరిగిన క్యాబినెట్ సమావ�
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసులో బీహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వ
Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు. 54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్ష
ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకతను. ఏపీలో జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో సిక్కోలులో కొత్త లొల్లి మొదలైంది. ఏ లెక్కన జిల్లాను వేరు చేస్తారనే చర్చ రచ్చ చేస్తోంది. ఏ జిల్లాను ఏం చేసినా డోంట్ కేర్.. శ్రీకాకుళంన
గురువారం(ఏప్రిల్-16,2020)విడుదలైన దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా ఘన విజయం సాధించింది. కరోనా పోరాటంలో అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్పందనకు ప్రజల ఆమోదంగా ఈ విజయాన్ని చూడవచ్చు. దక్షిణ కొరియా �
చెన్నైలో అధికార పార్టీకి చెందిన బ్యానర్ పైన పడిన కారణంగా సుభశ్రీ(22) అనే మువతి ప్రాణాలు కోల్పోవడంపై డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ స్పందించారు. అక్రమ బ్యానర్లు మరో ప్రాణాన్ని బలిగొన్నాయని స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం,పోలీసుల అసమ�