Home » rumours
తనపై వస్తున్న వార్తలపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన రేణు దేశాయ్..
అందాల భామ అనుష్క పెళ్లి ఇండియన్ క్రికెటర్తో జరుగబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ తరలిస్తున్నారనే దానిపై కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఇవన్నీ అవాస్తవాలంటూ వెల్లడించింది. కార్ల ఉత్పత్తికి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. కియాను తమిళనాడుకు తరలిస్తున్నామన్న వార్తల్లో నిజం �
కోలీవుడ్ బ్యూటీ నయన్ తార మరోసారి ప్రియుడితో విడిపోయినట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన కొత్త ప్రియుడు డైరక్టర్ విగ్నేష్ శివన్ కు నయన్ బ్రేకప్ చెప్పేసింది అని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి గుసగుసలు వినిపించాయ�
పశ్చిమ బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్ జహాన్ ఐసీయూ నుంచి డిశ్చార్చి అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడిన నస్రత్.. ఆదివారం రాత్రి (నవంబర్ 17, 2019) అపోలో గ్లెన్ ఈగల్స్ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందిన ఆమె సోమ
నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ సర్కార్ గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ను తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రశీదులేని బంగారం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. కేంద్ర ప్రభుత్
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రానా జబ్బు పడ్డాడని, అనారోగ్యం పాలయ్యాడని ప్రచారం జరిగింది. రానా కిడ్నీ ట్రాన్స్
నేను చనిపోలేదు..బతికే ఉన్నానంటున్నాడు ఆల్ రౌండర్ మహ్మద్ నబీ. తాను చనిపోయానంటూ కొంతమంది కావాలని రూమర్లు క్రియేట్ చేశారని వాపోయాడు. కొన్ని రోజులుగా నబీ చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన స్పందించాల్సి వచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ వేది�
దివంగత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హిమాలయాలకన్నా పెద్దదైన తప్పు చేశాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 1947లో నెహ్రూ ప్రకటించిన “అకాల కాల్పుల విరమణ”ఏవోకే ఏర్పాటుకు కారణమైందన్నారు. 1948లో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుక�
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రూమర్స్ చాలా కామన్. సినిమా పట్టాలెక్కకముందే ఇదే స్టోరీ అంటూ వంద కథలు వినిపిస్తాయి. ఎవరికి వారే సినిమాలకి టైటిల్స్ కూడా పెట్టేస్తారు. ప్రస్తుతం టాలివుడ్ స్టార్ హీరోస్ సినిమాలపై ఇలాంటి రూమర్సే తెగ హల్ చల్ �