-
Home » Run
Run
Indian Railways Cancel 240 Trains : దేశవ్యాప్తంగా 240కిపైగా రైళ్లు రద్దు.. ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
భారతీయ రైల్వే శాఖ వివిధ కారణాలతో ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దు చేసింది. మెయింటనెన్స్, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 3న నడవాల్సిన 240కిపైగా రైళ్�
Vande Bharat Express : నల్లగొండ మీదుగా తిరుపతికి వందేభారత్ ఎక్స్ ప్రెస్!
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును నల్లగొండ మీదుగానే నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సికింద్రబాద్, బీబీనగర్, నల్లగొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా రైలు తిరుపతికి
Sankranti TSRTC Buses : సంక్రాంతికి అదనంగా మరో 4,233 బస్సులు… సాధారణ ఛార్జీలే వసూలు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని మరో 4,233 అదనపు బస్సులను నడపనుంది. ఈ మేరకు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ పేర్కొన్నారు.
TSRTC Buses Sabarimala : అయ్యప్ప భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. శబరిమలకు రాయితీపై ప్రత్యేక బస్సులు
అయ్యప్ప స్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమలకు రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయ
China Magnetic Car : చైనా మరో వండర్ క్రియేట్.. మాగ్నెటిక్ కారు తయారు
టెక్నాలజీతో ప్రపంచాన్నీ, ఇటు ప్రజలను పరుగులు పెట్టించడంలో అందరికంటే ముందుండే చైనా.. ఇప్పుడు అయస్కాంత శక్తితో ప్రయాణించే కారును తయారు చేసింది. దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే పూర్తయింది కూడా. ఇక ఏడాది క్రితమే మాగ్నెటిక్ ట్రైన్
Govt Business: ప్రభుత్వం వ్యాపారాలు చేయకూడదు.. బల్ల గుద్ది మరీ చెప్పిన మారుతీ చైర్మన్
అటు ఇటుగా ఇలాంటి వ్యాఖ్యలే గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేస్తే నష్టం వస్తుందని, అందుకే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రైవేటీకరణ తోనే దేశాభివృద�
Ex MLA Rajan Tiwary: 20 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే.. నేపాల్ బార్డర్లో అరెస్ట్
బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఉన్న గోవింద్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తివారి ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గోరఖ్పూర్లోని ఒక పోలీసు కానిస్టేబుల్పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన
Theaters Seized : విజయనగరం జిల్లాలో 6 సినిమా థియేటర్లు సీజ్
భోగాపురంలోని గోపాలకృష్ణ థియేటర్ను తనిఖీ చేసి.. సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ థియేటర్ను కూడా సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు.
పెళ్లి పేరుతో రూ.కోటి కొట్టేసింది, 73ఏళ్ల వృద్ధుడికి బ్యాంకు ఉద్యోగిని టోకరా
ఆ వృద్ధుడి పేరు జెరాన్ డిసౌజా. వయసు 73ఏళ్లు. మలద్ ప్రాంతంలో నివాసం ఉంటాడు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని జెరాన్ విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. 2019లో ఫిక్స్డ్ డిపాజిట్, దానిపై వడ్డ�
దేశాన్ని నలుగురే నడిపిస్తున్నారు..ప్రధాని మనకిచ్చిన ఆప్షన్లు నిరుద్యోగం,ఆకలి,ఆత్మహత్య
Rahul Gandhi పార్లమెంట్ వేదికగా కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశాన్ని “హమ్ దో హమారో దో(మేము ఇద్దరం..మాకు ఇద్దరు)”అనే సిద్దాంతో నడిపిస్తున్నారని రాహుల్ విమర్శించారు. నోట్లరద్