Home » Run
భారతీయ రైల్వే శాఖ వివిధ కారణాలతో ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దు చేసింది. మెయింటనెన్స్, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 3న నడవాల్సిన 240కిపైగా రైళ్�
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును నల్లగొండ మీదుగానే నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సికింద్రబాద్, బీబీనగర్, నల్లగొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా రైలు తిరుపతికి
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని మరో 4,233 అదనపు బస్సులను నడపనుంది. ఈ మేరకు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ పేర్కొన్నారు.
అయ్యప్ప స్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమలకు రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయ
టెక్నాలజీతో ప్రపంచాన్నీ, ఇటు ప్రజలను పరుగులు పెట్టించడంలో అందరికంటే ముందుండే చైనా.. ఇప్పుడు అయస్కాంత శక్తితో ప్రయాణించే కారును తయారు చేసింది. దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే పూర్తయింది కూడా. ఇక ఏడాది క్రితమే మాగ్నెటిక్ ట్రైన్
అటు ఇటుగా ఇలాంటి వ్యాఖ్యలే గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేస్తే నష్టం వస్తుందని, అందుకే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రైవేటీకరణ తోనే దేశాభివృద�
బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఉన్న గోవింద్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తివారి ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గోరఖ్పూర్లోని ఒక పోలీసు కానిస్టేబుల్పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన
భోగాపురంలోని గోపాలకృష్ణ థియేటర్ను తనిఖీ చేసి.. సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ థియేటర్ను కూడా సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు.
ఆ వృద్ధుడి పేరు జెరాన్ డిసౌజా. వయసు 73ఏళ్లు. మలద్ ప్రాంతంలో నివాసం ఉంటాడు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని జెరాన్ విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. 2019లో ఫిక్స్డ్ డిపాజిట్, దానిపై వడ్డ�
Rahul Gandhi పార్లమెంట్ వేదికగా కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశాన్ని “హమ్ దో హమారో దో(మేము ఇద్దరం..మాకు ఇద్దరు)”అనే సిద్దాంతో నడిపిస్తున్నారని రాహుల్ విమర్శించారు. నోట్లరద్