Home » Rural areas
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మరింత మేలుచేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఓటర్లు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 58.49 శాతంగా ఉన్న ఓటింగ్ శాతం 2019 నాటికి 68.1 శాతానికి పెరిగింది
తెలంగాణలో 24గంటల్లో 2,700కు పైగా కేసులు వచ్చాయి. అందులో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వారం రోజులుగా 15జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.
కోడి ధర ఘాటెక్కినా.. రుచి మాత్రం భలే హాటు అంటూ మాంసాహారులు లొట్టలు వేసుకొని తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది నాటుకోళ్ల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా మార్చు కుంటున్నారు.
ఏపీ ఆరోగ్యశాఖలో పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా మరో 7వేల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది.
టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్ చేసుకొనే వారికి సహకరించాలని తాజాగా..పోస్టాఫీస్ శాఖాధికారులు నిర్ణయించారు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) గ్రామీణ ప్రాంతాల్లో 5జీ టెక్నాలజీపై ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది. దాంతో పాటు నగరాల్లోనూ పర్మిషన్ కోసం టెస్టులు నిర్వహిస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు కీలకం.
Exams, Practicals to Near Colleges : ఇంజనీరింగ్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్ను దగ్గర కాలేజీల్లోనే నిర్వహించనున్నారు. జేఎన్టీయూ ఇదే ప్రయత్నాల్లో ఉంది. కరోనా కారణంగా కాలేజీలు ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు, ఇబ్బం�
ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాల్లో ISRO బోణీ కొట్టింది. ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక Gsat -30 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానాలోని యూరోపియన్ స్పేస్ పోర్టు నుంచి ఎరియన్-5 రాకెట్ ద్వారా కక్ష్యలో ప్�