Home » rush
రవిబాబు ఇటీవల కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని తాజాగా ఓ ఓటీటీ సినిమాతో పలకరించాడు.
జార్ఖండ్లో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. ఓ దూడ.. యజమాని పట్ల ఉన్న ప్రేమను చాటుకుంది. ఒక దూడ శ్మశానవాటికకు పరుగెత్తుకెళ్లి యజమాని మృతదేహం దగ్గర కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ తాలిబన్లు హస్తగతం చేసుకోవటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో ఏటీఎంలు, బ్యాంకులకు డబ్బుల కోసం క్యూ కట్టారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ చేసిన హెచ్చరికలతో ఆ దేశంలో మంగళవారం రికార్డుస్థాయిలో ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్నారు
ఎండలు మండే రోహిణి కార్తె వెళ్లిపోయింది. చల్ల చల్లని మృగశిర కార్తె వచ్చింది. అంతే జనాలు చేపల మార్కెట్ కు క్యూ కట్టారు. మృగశిర కార్తె వస్తే .. చిరు జల్లులతో ముంగిళ్లు తడుస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలు తినే సంప్రదాయం కొనసాగుతోంది. ఈక్రమంలో జనా�
Graduate MLC elections : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్తో పాటు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి టీఆ�
hyderabad city rush after covid 19 lockdown : మళ్ల పాత రోజులు వస్తున్నాయి. కరోనా భయం నుంచి నగర వాసులు తేరుకున్నారు. ఆరు నెలల పాటు ఇళ్లకే పరిమితమైన జనాలు..రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో వైరస్ అదుపులోకి వచ్చింది. ప్రజలు కూడా నిబంధనల�
ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళుతామని కరోనా వ్యాక్సిన్ రూపొందించే కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు ప్రతిజ్ఞ చేశాయి. పెద్ద సంఖ్యలో వాలంటీర్లపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు సురక్షితం అని తేలితేనే నియంత్రణ సంస్థల ఆ�
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠ క్యూకాంప్లెక్స్ లు అన్ని నిండి భక్తులు బయట నిలిచి ఉన్నార�