-
Home » Rythu Bharosa Funds
Rythu Bharosa Funds
రైతులకు సీఎం రేవంత్ గుడ్న్యూస్.. రేపటిలోగా ఖాతాల్లోకి డబ్బులు
గత పాలకులు విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. నేను అలా కాదు. సిద్ధిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చాను.
రైతు భరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. కేవలం ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రమే నిధులు.. ఇతర పంటలకూ బోనస్..!
Rythu bharosa : రాష్ట్రంలోని రైతులకు పంటల సాగు సమయంలో పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఇవాళ సాయంత్రం 4గంటలకు జరిగే సభా వేదిక నుంచి విడుదల చేయనున్నారు.
వారికి మాత్రమే ‘రైతు భరోసా’ నిధులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
Rythu Bharosa Scheme : ఈనెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 22న ఖాతాల్లోకి డబ్బులు
మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
రైతులకు శుభవార్త.. ‘రైతు భరోసా’ డబ్బులు మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. లైన్క్లియర్.. కానీ..
Rythu Bharosa : యాసంగి సీజన్ ఎప్పుడో ప్రారంభమైంది. రైతులు వివిధ పంటలను సాగుచేసి ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం నగదు విడుదలలో
15ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ నిధులు జమ.. డబ్బులు పడనివాళ్లు ఇలా చేయండి..
పదిహేను ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రైతుభరోసా నిధులు విడుదల.. 9 రోజుల్లో 9వేల కోట్లు..
9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9వేల కోట్లు జమ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే..
మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి.
చెక్ చేసుకోండి.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి..
మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09 కోట్లు జమయ్యాయి.