Home » Rytu Bharosa Scheme
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి రాష్ట్ర బడ్డెట్లో రూ.3,615.60 కోట్లకు పైగా కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కింద రైతుకు రూ.13వేల 500 ఆర్థిక సాయం అందించనున్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపచేశారు. రాష్ట్ర