Home » S.P.BALASUBRAHMANYAM
చిరంజీవి ‘ఆచార్య’ సినిమా తర్వాత పట్టాలెక్కడానికి రెడీగా ఉన్న సినిమా ‘లూసిఫర్’ రీమేక్. మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ రీమేక్ మూవీలో వరుణ్ తేజ్ కూడా నటిస్తాడంటున్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..
గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 75వ జన్మదినోత్సవం సందర్భంగా.. ‘తీరం’ చిత్రంలోని పాటలను ఆయనకు అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు..
#SPBalasubrahmanyam : ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SPB) అంత్యక్రియలు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆయన ఎంతో ఇష్టంగా భావించే తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ సమీపంలోని తామరైపాకంలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరుగనున్నాయి. చాలా ఇష్టపడి జాతీయ రహదా
S.P. Balasubrahmanyam: ఎన్టీఆర్ కు పాడితే ఆయనే పాడినట్టు, ఏన్నార్ పాడితే పాడితే, మైక్ పట్టుకొని ఆయనే పాడారన్నట్లుగా. కృష్ణంరాజు పాటైతే, ఆయన గొంతులోంచి వచ్చినట్లే. చిరంజీవి బంగారు కోడిపెట్ట పాటవిన్నా…మెగాస్టార్ తెర మీద పాడినట్లే. ఆనాటి నుంచి ఈ తరం హీర�
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్లోని మ
‘డిస్కోరాజా’ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.. థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు..
ఓ చెలియా నా ప్రియ సఖియా పాట పాడి.. సోషల్ మీడియా ప్రభావంతో ఓవర్నైట్ స్టార్గా మారిపోయిన తూర్పుగోదావరి జిల్లా వడిశలేరుకు చెందిన పల్లె కోయిలమ్మ బేబి. మట్టిమనిషి నండి నేనూ.. పల్లె కోయిలమ్మ తెల్లవారె కూసే కూతే నా పాట అని పాడి పల్లె మట్టి వ�