ఆ గొంతు స్వరాల కార్ఖానా

S.P. Balasubrahmanyam: ఎన్టీఆర్ కు పాడితే ఆయనే పాడినట్టు, ఏన్నార్ పాడితే పాడితే, మైక్ పట్టుకొని ఆయనే పాడారన్నట్లుగా. కృష్ణంరాజు పాటైతే, ఆయన గొంతులోంచి వచ్చినట్లే. చిరంజీవి బంగారు కోడిపెట్ట పాటవిన్నా…మెగాస్టార్ తెర మీద పాడినట్లే. ఆనాటి నుంచి ఈ తరం హీరోల వరకూ అందరూ కూడా గాయకులేమో అనే అనుమానం పుట్టించిన గాత్రం బాలుది.