ఆ గొంతు స్వరాల కార్ఖానా

  • Published By: sreehari ,Published On : September 25, 2020 / 07:52 PM IST
ఆ గొంతు స్వరాల కార్ఖానా

Updated On : September 25, 2020 / 7:58 PM IST

S.P. Balasubrahmanyam: ఎన్టీఆర్ కు పాడితే ఆయనే  పాడిన‌ట్టు, ఏన్నార్ పాడితే పాడితే, మైక్ పట్టుకొని ఆయనే పాడారన్నట్లుగా. కృష్ణంరాజు పాటైతే, ఆయన గొంతులోంచి వచ్చినట్లే. చిరంజీవి బంగారు కోడిపెట్ట పాటవిన్నా…మెగాస్టార్ తెర మీద పాడినట్లే. ఆనాటి నుంచి ఈ త‌రం హీరోల వ‌ర‌కూ అంద‌రూ కూడా గాయ‌కులేమో అనే అనుమానం  పుట్టించిన గాత్రం బాలుది.