Home » Sabarimala Ayyappa
కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి దీక్ష పూర్తి చేసుకుని శబరిమలలో కొలువైన అయ్యప్పను దర్శించుకుని తిరిగి వస్తుండగా కొంతమంది అయ్యప్ప భక్తులు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అయ్యప్ప భక్తులు ప్రాణా�
గతేడాది నవంబర్ నెలలో రూ. 9.92 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం అధ్యక్షుడు అనంతగోపన్ తెలిపారు. అయితే ఈ ఏడాదిమాత్రం గడిచిన పదిరోజుల్లోనే భారీగా ఆదాయం సమకూరిందని అన్నారు. ఆలయానికి భక్తుల ద్వారా వ్చచిన ఆదాయాన్ని ఉత్సవ�
కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప సన్నిధి ఈ సీజన్ కి గానూ మూతపడింది. "మండల-మకరవిళక్కు"గా పిలిచే ఈ కాలవ్యవధి గురువారంతో ముగిసింది.
భక్తుల సందర్శనార్థం శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సోమవారం నవంబర్ 15న గర్భగుడిని ప్రధాన అర్చకులు తెరిచి పూజలు నిర్వహించారు.
కేరళ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పిలవబడే శబరిమల ఆలయం మళ్లీ కొద్ది రోజుల పాటు తెరవపడనుంది. నెల వారి పూజలు నిర్వహించే క్రమంలో 5 రోజుల పాటు తెరవాలని ఆలయ అధికారులు నిర్వహించారు.