Home » Sabarmati Ashram
భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికారు.
అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ చేరుకున్నారు. సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ కోసం గుజరాతీ వంటలను రుచి చూ
అమెరికా అధ్యక్షుడు గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. ఇక్కడా డేగ కళ్లతో నిఘాపెట్టారు. ఆశ్రమానికి వచ్చే సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ కొద్ది సేపు గడుపుతారు. అహ్మదాబాద్లో మోతేరా స్టే
ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ ను గౌరవిస్తున్నాయని చెప్పారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. గాంధీ జయంతి వేళ ఆ మహాత్ముడికి ఘన నివాళులర్పించారు. సబర్మ
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటకు నిలువెత్తు నిదర్శనం సబర్మతీ ఆశ్రమం. . గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది సబర్మతీ ఆశ్రమం. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర సబర్మతీ ఆశ్రమం సొంతం. రైతే దేశానికి వెన్నెము�